జలమయమైన వివిధ ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్

70చూసినవారు
జలమయమైన వివిధ ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించారు.భైరవి సాగరం చెరువులో నీరు చేరుతుండటంతో నీరు బయటకు పోవడానికి మార్గాలను పరిశీలించారు.టిబిఆర్ థియేటర్ రోడ్డులో, జయప్రకాష్ స్కూల్ రోడ్డులో నిలిచిన నీటిని వ్యాక్యూమ్ ట్యాంకర్ సహాయంతో తొలగించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్