పైపు లీకేజ్, మరమ్మత్తులు చేపట్టాలి

57చూసినవారు
బొబ్బిలి పరిధిలో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం రాణి మల్లమ్మ దేవి పార్క్ ఎదురుగా పైపు లైన్ రంధ్రం పడి గుంతల ఏర్పడింది. దీనివల్ల నీరు వృధాగా పోతుంది. 25 రోజుల నుండి లీకేజీ తో వృధాగాపోతున్న నీరునిలవ ఉండటం వలన రోడ్డు మార్గాన్ని నడిచే ప్రజలకు ద్విచక్రవాహనాల వలన విద్యార్థులకు ప్రజలకు నీరు తొల్లడం జరుగుతుంది. వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ రియాజ్ ఖాన్ బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్