ఉపాధ్యాయ పదోన్నతులు తక్షణమే నిర్వహించాలి: ఏ పి టి ఎఫ్

65చూసినవారు
ఉపాధ్యాయ పదోన్నతులు తక్షణమే నిర్వహించాలి: ఏ పి టి ఎఫ్
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనకు గాను అర్హులైన ఉపాధ్యాయులకు తక్షణమే పదోన్నతులు నిర్వహించాలని ఏపిటిఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జె సి రాజు డిమాండ్ చేశారు. శనివారం బొబ్బిలి ఎన్జిఓ హోమ్ లో ఫెడరేషన్ జోనల్ సమావేశాన్ని బొబ్బిలి మండలశాఖ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆద్వర్యంలో నిర్వహించారు. సబ్జెక్ట్ ఉపాద్యాయుల కొరత తీర్చడానికి పదోన్నతులు నిర్వహించటమే సరైన పద్ధతిని అన్నారు.

సంబంధిత పోస్ట్