బొబ్బిలి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన రామమోహన్ రావు

79చూసినవారు
బొబ్బిలి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన రామమోహన్ రావు
విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్డీవోగా వి ఎస్ ఎస్ రామ మోహన్ రావు గురువారం బాధ్యతలు చేపట్టారు. వారికి సిబ్బంది పుష్పగుచాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. అయన నరన్నపేట లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా బొబ్బిలి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్