విజయనగరం: బలహీన ప్రజల సంరక్షణే రెడ్ క్రాస్ సంస్థ లక్ష్యం

51చూసినవారు
విజయనగరం: బలహీన ప్రజల సంరక్షణే రెడ్ క్రాస్ సంస్థ లక్ష్యం
విపత్తులు, అత్యవసర సమయాల్లో ఉపశమనాన్ని అందిస్తూ, బలహీనప్రజలు, వర్గాల ఆరోగ్యం, వారి సంరక్షణే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ పని చేస్తున్నదని విజయనగరం సీట్ల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె అర్ డి ప్రసాద్ అన్నారు. శనివారం రోటరీ క్లబ్ అధ్యక్షులు సింద్రీ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఎన్అర్ఐ హాస్పిటల్ సమావేశ మందిరంలో బొబ్బిలి రోటరీ క్లబ్ డైరెక్టర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్