టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

13640చూసినవారు
దత్తిరాజేరు మండలంలోని రాజుల రామచంద్రపురం గ్రామంలో 50 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్