గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి: ఎంపీడీవో

84చూసినవారు
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి: ఎంపీడీవో
మెంటాడ మండలం చల్లపేట గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలు నిర్మాణం వేగవంతం చెయ్యాలని ఎంపీడీవో పండ్రంకి త్రివిక్రమ్ రావు అన్నారు. శనివారం మెంటాడ మండలం చల్లపేట గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లు మంజూరు అయ్యి నిర్మాణం వివిధ దశలలో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, త్వరతగతిన పూర్తి చెయ్యాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్