సమస్యలు పరిష్కరించడమే సందర్శనల లక్ష్యం

55చూసినవారు
సమస్యలు పరిష్కరించడమే సందర్శనల లక్ష్యం
ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే గ్రామ సందర్శన కార్యక్రమ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. శుక్రవారం గంట్యాడ మండలంలోని పెదవేమలిలో జరిగిన గ్రామ సందర్శన కార్యక్రమంలో జేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమన్నారు. మండల ప్రత్యేక అధికారి అరుణశ్రీ, ఎంపీడీవో భవాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్