కురుపాం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

85చూసినవారు
కురుపాం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో బైక్ ను కారు ఢీకొనడంతో.. బైక్ పై ఉన్న వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గరుగుబిల్లి ఎస్ఐ రమేష్ నాయుడు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఖడ్గవలస జంక్షన్ నుంచి చినమేరంగి జంక్షన్ వైపు బైక్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దాంతో బైకిస్ట్ భాస్కర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడన్నారు.

సంబంధిత పోస్ట్