నులి పురుగుల నివారణకు శ్రద్ద వహించాలి

73చూసినవారు
నులి పురుగుల నివారణకు శ్రద్ద వహించాలి
నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను మంగళవారం మన్యం జిల్లా వ్యాప్తంగా వేయించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయపార్వతి తెలిపారు. ఈ మేరకు పార్వతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల హైస్కూల్, అంగన్వాడీ కేంద్రలో డీవార్మింగ్ కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. హాజరైన మొత్తం విద్యార్థులు, ఇప్పటి వరకు ఎంతమందికి అల్బెండజోల్ మాత్రలు వేయించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్