ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలి

82చూసినవారు
ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలి
ఎన్డీఏ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలని ఆదివాసి జేఏసీ జిల్లా ఛైర్మన్ ధర్మారావు అన్నారు. ఈ మేరకు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరిని కలసి ఆదివాసి సమస్యలపై శనివారం వినతి పత్రాన్ని అందజేశారు. గిరిజనుల సమస్యలపై పూర్తి అవగాహన ఆమెకు ఉందని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్