నేడు సర్వసభ్య సమావేశం

54చూసినవారు
నేడు సర్వసభ్య సమావేశం
నేడు బుధవారం జియ్యమ్మవలస మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశం స్థానిక ఎంపీపీ సురేష్ అధ్యక్షతన జరుగుందని, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కూడా హాజరవుతున్నారని పేర్కొన్నారు. కనుక మండల స్థాయి అధికారులు అందరు పూర్తి స్థాయి నివేదికలతో హాజరుకావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్