పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరాన్ని తనిఖీ

72చూసినవారు
పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరాన్ని తనిఖీ
గుమ్మలక్ష్మీపురం మండలం చెముడుగూడ గ్రామంలో పోలింగ్ కేంద్రంలో వైద్య శిబిరాన్ని మండల పరిషత్ అధికారి జీ. జగదీశ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలు ఏ ఆరోగ్య ఇబ్బంది వచ్చిన వెంటనే వైద్య శిబిరం అందుబాటులో ఉందన్నారు. ఓటర్లు, ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎండ అధికంగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్