ఖరీఫ్ పంటకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి

72చూసినవారు
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో గల తోటపల్లి రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ ద్వార ఖరీఫ్ పంటకు సాగునీటిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం విడుదల చేశారు. లక్ష 31 వేళ ఎకరాల ఆయకట్టుకు ఈ నీరు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్