దేశ వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలి

51చూసినవారు
దేశ వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలి
ఈ నెల 4న విద్యార్థి సంఘాలు చేపట్టబోయే దేశ వ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్, గౌతమ్ పిలుపునిచ్చారు. కురుపాంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి మంగళవారం గోడ పత్రికలను ఆవిష్కరించారు. నీట్ స్కాంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని, దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని యువత, విద్యార్థులు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్