నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే జగదీశ్వరి

67చూసినవారు
నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే జగదీశ్వరి
గత ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. కురుపాం మండలం గొటివాడలో పర్యటించి గిరిజన గ్రామస్థులతో మాట్లాడారు. గొటివాడ నుంచి బోరిబండిగూడ, బల్లేరు, బోరుగూడ, కిడికేసు, బల్లేరుగూడ, నిడగల్లుగూడకు వెళ్లాలంటే మధ్యలో ఉన్న గెడ్డ దాటాల్సిన ప్రమాదకర పరిస్థితుల్లో గిరిజన గ్రామస్థులు ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో వంతెన నిర్మాణం చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్