విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్ డిఎ కూటమి అభ్యర్థి లోకం మాధవి బుధవారం బి ఫాం అందుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతుల మీదుగా లోకం నాగ మాధవి భి పాం అందుకున్నారు. కాగ ఆమె ఈనెల 23న నియోజకవర్గం కేంద్రం నెల్లిమర్లలో అట్టహాసంగా నామినేషన్ వేయనున్నారు.