అంగన్వాడి సెంటర్లలకు 2. 55 కోట్లు నిధులు కేటాయింపు

74చూసినవారు
మన్యం జిల్లాలో అంగన్వాడి సెంటర్లలో మంచినీరు, టాయిలెట్స్ ఏర్పాటుకు నిధులు మంజూరయినట్లు జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహంచారు. సమీక్షా సమావేశంలో నీటిపారుదల, విద్య, స్కిల్ డెవలప్మెంటు, మునిసిపల్, మెప్మా, టిడ్కో, ఇంజనీరింగు, ఉపాధిహామీ, సెర్ప్, హేండ్లూమ్, వెల్పర్ శాఖలతో , సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్