28న మన ఇళ్ళు మన గౌరవం

52చూసినవారు
28న మన ఇళ్ళు మన గౌరవం
మన ఇళ్ళు మన గౌరవం కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సోమవారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మన ఇళ్ళు మన గౌరవం, స్వర్ణ ఆంధ్ర తదితర కార్యక్రమాలపై జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఇళ్ళు మన గౌరవం కార్యక్రమం క్రింద ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్ళను లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల లోగా పూర్తి చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్