ఎన్నికల ప్రశాంతంగా జరిపించాలి

62చూసినవారు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు, ఓటరు నిర్బయంగా ఓటు హక్కును వినియోగించుకొనుటకు కావలసిన ఏర్పాట్లను సిద్దం చేస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టరు నిశాంత్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్