అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్ల పట్టివేత

54చూసినవారు
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్ల పట్టివేత
అక్రమంగా విక్రయిస్తున్న 58 మద్యం బాటిల్స్‌ను సీతానగరం మండలం పోలీసులు శనివారం సాయంత్రం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. రామవరం గ్రామంలో పెంట సత్యనారాయణ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నరాని ఆయన్ని అదుపులో తీసుకున్నారు. విక్రయానికి తరలిస్తున్న మద్యం బాటిల్ పట్టుకున్నామని అనంతరం కేసు నమోదు చేశారు. అలాగే గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన తక్షణం చర్యలు చేపడతామని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్