పరిశుభ్రతే - ఆరోగ్యానికి తొలి మెట్టు

55చూసినవారు
పరిశుభ్రతే - ఆరోగ్యానికి తొలి మెట్టు
మన్యం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్వచ్చందంగా జరుగుతున్నాయి. సాలూరు పట్టణంలో శానిటేషన్ పనులు బాగున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవా 5వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం సాలూరు పురపాలక శాఖ పరిధిలో పరిసరాలు, వార్డులలో పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశారు. మురుగు కాలువలను శుభ్రపరచి బ్లీచింగ్ చల్లారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్