ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది

59చూసినవారు
ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది
ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు మండలం మామిడిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శుక్రవారం మంత్రి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలకరించారు. వంద రోజుల కార్యక్రమం కింద ముద్రించిన కర పత్రాలు, స్టిక్కర్లను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్