మందు గుండు తయారీదారులపై బైండోవర్ కేసులు

69చూసినవారు
మందు గుండు తయారీదారులపై బైండోవర్ కేసులు
అనధికారికంగా మందు గుండు తయారు చేస్తున్న వారిపై ఎల్ కోట పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని రంగరాయపురం గ్రామానికి చెందిన రొంగలి త్రిమూర్తులు, రొంగలి అప్పలరాజు పై బైండోవర్ కేసులు విధించినట్లు పోలీసులు తెలిపారు. అనధికారికంగా మందు గుండు సామగ్రి తయారు చేసినా, అమ్మినా చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్