కొత్తవలస ఎంపీడీవోని కలిసిన మండల వెల్ఫేర్ అసిస్టెంట్లు

76చూసినవారు
కొత్తవలస ఎంపీడీవోని కలిసిన మండల వెల్ఫేర్ అసిస్టెంట్లు
విజయనగరం జిల్లా కొత్తవలస మండల నూతన ప్రజా పరిషత్ అధికారిగా రమణయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని కలిసి పుష్పగుచ్చం అందించారు మండల సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగస్తులు. మండలానికి మరలా మీరే ఎంపీడీవోగా బదిలీ పై రావడం చాలా సంతోషకరమని ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్