సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కోళ్ళ

84చూసినవారు
ఎస్ కోట మండలం కొత్తూరు గ్రామ టిడిపి అధ్యక్షులు, విశాఖ పాల డైరీ కార్యదర్శి గోకేడ సత్యనారాయణ అనారోగ్య కారణాలతో శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం ఉదయం సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్