ఈనెల 29న పిడిఎఫ్ బియ్యం వేలంపాట

50చూసినవారు
ఈనెల 29న పిడిఎఫ్ బియ్యం వేలంపాట
జిల్లా అధికారులు ఆదేశానుసారం ఈనెల 29 మధ్యాహ్నం 3 గంటలకు కొత్తవలస ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 6ఎ కేసులు కింద పట్టుబడిన 102. 72 కేజీల పిడిఎఫ్ బియ్యాన్ని వేలం పాట నిర్వహించనున్నట్లు సి ఎస్ డి టి ఇందిర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు ఏ మండలం నుండైనా వేలంపాటలో పాల్గొనవచ్చు అని తెలిపారు. పాటలో పాల్గొనేవారు ముందుగా 2 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్