పెందుర్తి పరిధి పరవాడ ఎస్సీ కాలనీలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపన కై కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రావ్ జయంతి వేడుకలను శుక్రవారం పరవాడ ఎస్సీ కాలనీలో ఘనంగా నిర్వహించారు బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి మాట్లాడుతూ 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలో జన్మించారని అన్నారు.