చలివేంద్రం ప్రారంభం

596చూసినవారు
చలివేంద్రం ప్రారంభం
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మహాత్మా మదర్ తెరిస్ ఆశయాలతో జె ఎస్ ఫర్ పీపుల్ ఫౌండేషన్ ఫౌండర్ జాగారపు శ్రీను ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రాన్ని తిప్పల నాగిరెడ్డి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి ప్రారంభించారు, రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ముందుగానే చక్కటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన జాగరపు శ్రీను ను అభినందించి భవిష్యత్ లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలనీ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్