వంద రోజుల్లో డ్ర‌గ్స్ నిర్మూల‌న‌

73చూసినవారు
డ్ర‌గ్స్ ర‌హిత జిల్లాగా విశాఖ‌ను తీర్చిదిద్దేందుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు కోరారు. గాజువాక‌ లోని టిఎస్ఆర్టిపికే కాలేజీలో విద్యార్థులకు బుధ‌వారం డీసీపి సత్తిబాబు ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న క‌ల్పించారు. లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కార్య‌క్రమానికి హాజ‌రుకావ‌డం ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది.

సంబంధిత పోస్ట్