విశాఖ లో దండుపాళ్యం గ్యాంగ్ ఆదివారం కత్తులతో హల్చల్ చేసారు. రెల్లి వీధిలో ఒక వ్యక్తిపై పదిమంది కత్తిలతో దాడికి యత్నించ్చారు. పాత కక్షల వల్లే దండుపాళ్యం బ్యాచ్ కక్ష తీర్చుకోవడానికి పదిమంది చేతుల్లో కత్తులు పట్టుకొని చంపే ప్రయత్నం చేయడానికి వచ్చినట్టు తెలుస్తుంది. బండి సుజిత్ అనే వ్యక్తిని పదిమంది కత్తిలతో దాడి చేయడానికి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. వన్ టౌన్ పోలీసులు పలువురుపై కేసు నమోదు విచారణ చేపట్టారు.