వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం

75చూసినవారు
వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని స్వామి వివేకానంద సంస్థ ప్రతినిధులు కాశి, అయోధ్య , త్రివేణి సంగమం మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన సందర్భంగా సోమవారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్. సీఎంఏ జహీర్ అహ్మద్, యువ నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ హాజరయ్యారు. కాశీ ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్