విశాఖ చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డి

579చూసినవారు
తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శనివారం విశాఖ విమానశ్రయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పలువురు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్