గిరిప్రదక్షిణ భక్తులకు ప్రసాదం పంపిణీ

68చూసినవారు
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని జీవీఎంసీ51వార్డు కళింగనగర్‌లో గిరిప్రదక్షిణకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వైసీపీ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి శనివారం ప్రసాదం పంపిణీ చేశారు. 51 వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్