ఈ నెల 27న జడ్పీ సర్వసభ్య సమావేశం

55చూసినవారు
ఈ నెల 27న జడ్పీ సర్వసభ్య సమావేశం
ఈ నెల 27న విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం. పోలినాయుడు మంగళవారం తెలిపారు. ఆ రోజు 10. 30 గంటలకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతుందని, అధికారులందరు పాల్గొనాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్