పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని వినతి

58చూసినవారు
జి. మాడుగుల మండలంలోని వంజరి గ్రామానికి చెందిన లకే. బాలయ్యదొర అనే వికలాంగుడు తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళవారం కోరారు. 15 ఏళ్లుగా తన నడుము కాల్లు పడిపోయాయన్నారు. దీనితో ఎక్కని మెట్లు. కలవని అధికారులే లేడని పింఛన్ మంజూరు చేయాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్