వర్షం కారణంగా రాకపోకలు ఇబ్బందులు

11776చూసినవారు
ముంచీగిప్పుట్టు మండలం వనుగుమ్మ పంచాయితీ పనస గ్రామం పరిధిలో గత కొని రోజుల నుండి వర్షం కురవడం వల్ల వలైబీరుకి వెళ్లే సమీపంలో గల వాగులో వంతెన లేకపోవటం వల్ల కనీసం వాగు దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కాబట్టి అధికారులు స్పందించి ఈ వంతెన సమస్య పరిస్కరించాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్