చోడవరం: విశాఖ డెయిరీ అవినీతిపై దర్యాప్తు జరిపించాలి

53చూసినవారు
చోడవరం: విశాఖ డెయిరీ అవినీతిపై దర్యాప్తు జరిపించాలి
విశాఖ డెయిరీ అవినీతి, అక్రమాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని, పాడి రైతులు అస్తులు కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు, గురువారం అయిన ఓప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వ్యవసాయం తరువాత ప్రధాన జీవనాధారం పాడి అని తెలిపారు. ఈ జిల్లాల పరిధిలోని దాదాపు 3500 గ్రామాలకు చెందిన 3 లక్షల మంది పాడి రైతులు పాలు సరఫరా చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్