ప్రభుత్వం దృష్టికి చెరకు రైతుల సమస్యలు

70చూసినవారు
ప్రభుత్వం దృష్టికి చెరకు రైతుల సమస్యలు
చోడవరం నియోజకవర్గం పరిధిలో గల రావికమతం , రోలుగుంట మండలంలో సోమవారం చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి పి వి ఎస్ ఎన్ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల రైతులతో ముచ్చటించినప్పుడు చెరకు రైతులు కలసి దీర్ఘ కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను మరోమారు తన దృష్టికి తీసుకు వచ్చారని చోడవరం చక్కర కర్మాగారం రైతులకు మద్దతు ధర కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్