విజిలెన్స్ ఎండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎం ఈశ్వరరావు మాడుగులలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 23న నర్సీపట్నంలో జరగనున్న దళిత ప్రతినిధుల గర్జన గోడపత్రికను ప్రతినిధులంతా కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్ ప్లాన్ నిధులు, కాంపోనెంట్ నిధులు నిబంధనల మేరకే ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.