బాబుతో నేను రచ్చబండ కార్యక్రమంలో రైవాడ టీడీపీ తమ్ముళ్లు

158చూసినవారు
బాబుతో నేను రచ్చబండ కార్యక్రమంలో రైవాడ టీడీపీ తమ్ముళ్లు
దేవరాపల్లి మండలం రైవాడ గ్రామంలో అనకాపల్లి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు చల్లా నానాజీ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఇన్చార్జి ముఖ్య అతిథిగా పీవిజి కుమార్ పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఓటమి భయంతోనే సీఎం జగన్ ఆ వ్యవస్థలని అడ్డుపెట్టుకొని రాజకీయ కక్ష సాధిస్తున్నారని అన్నారు.