అయోధ్య రాముడి అక్షింతలు పంపిణీ

1109చూసినవారు
అయోధ్య రాముడి అక్షింతలు పంపిణీ
అల్లూరి జిల్లా కొయ్యూరు మండల కేంద్రం లో శనివారం అయోధ్య బాల రాముని అక్షింతలు గ్రామప్రజలు పంపిణీ చేసారు. మేడిబోయిన చక్రరరావు చిన్నా ఆద్వర్యంలో గ్రామంలో మహిళలు, చిన్నారులు రామ నామం భజనలు చేస్తూ గ్రాలో ప్రతి ఇంటికి పంపిణీ చేసి, ఈ నెల 22న అయోధ్య లో నిర్మాణం పూర్తి అయిన రామాలయంలో రాముడు విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, కనులువిందుగా జరిగే ఈ కార్యక్రమం వీక్షించాలని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్