అల్లూరి జిల్లా కొయ్యూరు పిఆర్ టియు కొయ్యూరు మండల శాఖ సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా అధ్యక్షులు యు. వి. గిరి ఆదేశాల మేరకు మండల కమిటీ సమావేశంలో నూతన పాలక వర్గాన్ని ఎన్నికల అధికారి కుంచే మురళీ, ఎన్నికల పరిశీలకులు మురళీకృష్ణ వ్యవహరించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా పాత బాలారం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు వేంపాటి తలుపులు, కార్యదర్శి గా గోరా పంతులు, అసోసియేష్ అధ్యక్షుడు నేతల నారాయణ, ఎన్నికయ్యారు.