మేలుకో మహిళ పోస్టర్ ఆవిష్కరణ

588చూసినవారు
నర్సీపట్నం నియోజకవర్గంలో తొలిసారిగా సుమారు పదివేల మంది మహిళలతో టీడీపీ ఆధ్వర్యంలో మహిళ మేలుకో అనే కార్యక్రమాన్ని శనివారం బలిఘట్టంలో ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నంలో శుక్రవారం తెలిపారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ చేపట్టబోయే కార్యక్రమంలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్