సమస్యల పరిష్కారానికి ధర్నా

55చూసినవారు
నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు జి. ఎస్ నారాయణ మాట్లాడుతూ అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినా ఇటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్