జగన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పాలి

83చూసినవారు
రాష్ట్రం కోసం పిల్లల భవిష్యత్తు కోసం బిజెపి జనసేనతో టిడిపి పొత్తు పెట్టుకున్నట్లు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. నాతవరం మండలం శృంగవరం, గన్నవరం గ్రామాల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయినట్లు విమర్శించారు. అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్