జోరందుకున్న రాజీనామాల పర్వం

70చూసినవారు
జోరందుకున్న రాజీనామాల పర్వం
కొయ్యూరు మండలంలో వాలంటీర్ ల రాజీనామాల పర్వం జోరందుకుంది. అడాకుల సచివాలయంలో శనివారం ఆరుగురు వాలంటీర్ లు రాజీనామా పత్రాలు పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్స్ పై చేస్తున్న ఆరోపణలు, బెదిరింపులు, అలాగే పింఛను దారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇంటింటికీ ప్రచారం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని గెలిపించుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్