ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్దం -జేఎసి

1585చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నాశించాలి జిఒ -నేం-3 అమలు చేయాలని, ఆదివాసీ ఎం, పి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆదివాసీ ఉద్యమాలు వర్ధిల్లాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేసారు. ఈ కార్యక్రమంలో పోలీసుల దౌర్జన్యం నాశించాల ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్