తెలుగుదేశం, భారత జనతా పార్టీ, జనసేన ఆత్మీయ సమావేశం

586చూసినవారు
తెలుగుదేశం, భారత జనతా పార్టీ, జనసేన ఆత్మీయ సమావేశం
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండల కేంద్రంలో శనివారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కిల్లు వెంకట రమేష్ నాయుడు గెలుపు కోసం అందరు కలిసి రావాలని ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మండల ఎన్నికల ప్రచార కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులుగా కొండపల్లి పిన్నయ్యదొర (టీడీపీ), ప్రధాన కార్యదర్శి మసాడా బీమన్న (జనసేన), సలుగు సతీష్ (బీజేపీ), తదితరులను నియమించారు.

సంబంధిత పోస్ట్