విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన

84చూసినవారు
విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన
అచ్చుతాపురం మండలకేంద్రంలో అచ్యుతా, కైట్స్ కళాశాలల నందు సోమవారం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు , వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సులు జరిగాయి. సర్వీసుల శాఖ అధికారి బాబు మాట్లాడుతూ సాంకేతిక విద్య అభ్యసిస్తున్న యువతీ యువకులు ఇంగ్లిష్, వర్తమాన అంశాలపై పట్టు సాదించాలన్నారు. విద్యార్హతలు ఉన్నా అవగాహన లేక ఒత్తిడికి గురవుతూ విజయం సాధించలేకపోతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్